News

కొన్ని హెల్త్‌ ప్రాబ్లమ్స్‌ ఉన్నవాళ్లు బొప్పాయి పండు తినొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు.
అమెరికా మాజీ రాయబారి, యూఎన్‌లో ప్రతినిధిగా పనిచేసిన నిక్కీ హేలీ, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై తీసుకుంటున్న వైఖరిని తీవ్రంగా విమర్శించారు.
తాజాగా సోషల్ మీడియాను ఊపేసే ఫొటోస్ వదిలింది జాన్వీ కపూర్. పరువాల ప్రదర్శనతో ఆకట్టుకుంది. దీంతో ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
గత 12 రోజులుగా పతనం అవుతున్న బంగారం ధర పసిడిప్రేమికులకు షాక్ ఇచ్చింది. ఒక్కరోజులోనే ధర భారీగా పెరిగింది. ఇవాళ హైదరాబాద్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
ఇల్లు కొన్న వెంటనే అతని జాబ్‌ పోయింది. ఇప్పుడు ప్రతి నెలా ఈఎంఐ కట్టడం చాలా భారంగా మారింది. వెల్త్ విస్పరర్ అనే యూజర్ ఇటీవల ‘X’లో షేర్ చేసిన అతని స్టోరీ ఇప్పుడు వైరల్‌ అవుతోంది.
అయితే, చికిత్స తర్వాత ఆయన ఆరోగ్యం మెరుగుపడింది. కానీ ప్రస్తుతం ఆయన నడవలేని స్థితిలో ఉన్నట్లు కాంబ్లీ తమ్ముడు వీరేంద్ తెలియజేశాడు. మాట్లాడటంలో కూడా ఇబ్బంది పడుతున్నట్లు ఆయన తెలిపాడు.
పవన్ కళ్యాణ్ హీరోగా రాబోతున్న మరో కొత్త సినిమా ఓజీ. ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ బర్త్‌డే సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారట మేకర్స్.
India Russia Trade: మాస్కోలో బుధవారం జరిగిన భారత్–రష్యా అంతర్ ప్రభుత్వ కమిషన్ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్ కీలక వ్యా ...
తపాలాశాఖ అధికారులు ఈ పథకం ద్వారా విద్యార్థుల ప్రతిభను వెలికితీయడంతో పాటు, వారి చదువుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తామని తెలిపారు.
Panchangam Today: నేడు 21 ఆగస్టు 2025 గురువారం, స్వస్తిశ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసు సం||ర, దక్షిణాయణం, శ్రావణ మాసం, వర్ష ...
తీపి తిన్న వెంటనే టీ లేదా కాఫీ చప్పగా అనిపించడానికి కారణం మన నాలుక, మెదడు కలిసి చేసే పని. తీపి రుచి సంకేతాలు పదే పదే వస్తే, మెదడు వాటికి అలవాటు పడిపోతుంది.
Dengue: వర్షాకాలంలో పిల్లలు జబ్బుల బారిన పడుతుంటారు. ముఖ్యంగా డెంగ్యూ వంటి కేసులు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్నాయి. పిల్లలకు దీని ముప్పు ఎక్కువ. డెంగ్యూ లక్షణాలు, దశలు, ట్రీట్‌మెంట్, జాగ్రత్తల ...