News
అమెరికా మాజీ రాయబారి, యూఎన్లో ప్రతినిధిగా పనిచేసిన నిక్కీ హేలీ, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై తీసుకుంటున్న వైఖరిని తీవ్రంగా విమర్శించారు.
గత 12 రోజులుగా పతనం అవుతున్న బంగారం ధర పసిడిప్రేమికులకు షాక్ ఇచ్చింది. ఒక్కరోజులోనే ధర భారీగా పెరిగింది. ఇవాళ హైదరాబాద్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
Panchangam Today: నేడు 21 ఆగస్టు 2025 గురువారం, స్వస్తిశ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసు సం||ర, దక్షిణాయణం, శ్రావణ మాసం, వర్ష ...
Agni 5 Ballistic Missile: ఒడిశా తీరం నుంచి డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించిన 'అగ్ని 5' బాలిస్టిక్ క్షిపణి 5,000 కిలోమీటర్ల ...
ఇల్లు కొన్న వెంటనే అతని జాబ్ పోయింది. ఇప్పుడు ప్రతి నెలా ఈఎంఐ కట్టడం చాలా భారంగా మారింది. వెల్త్ విస్పరర్ అనే యూజర్ ఇటీవల ‘X’లో షేర్ చేసిన అతని స్టోరీ ఇప్పుడు వైరల్ అవుతోంది.
హై బీపీ, లో బీపీ (Low blood pressure) రెండూ శరీరానికి చాలా డేంజర్. వీటిని కంట్రోల్లో ఉంచుకోవడానికి మెడిసిన్స్తో పాటు సరైన ఫుడ్ తీసుకోవడం తప్పనిసరి. ఇవి తింటే.. సహజంగానే రక్తపోటు రాకుండా కాపాడతాయని ...
Real Relationship: మధ్యప్రదేశ్లోని సాగర్లో 48 సంవత్సరాలుగా కలిసి జీవిస్తున్న భార్యాభర్తల ప్రేమకథ చాలా హృదయ విదారకంగా ముగిసింది. భార్య మరణ వార్త విన్న భర్త నారాయణ్ రైక్వార్ కూడా షాక్తో మరణించాడు. ఇద ...
సినీ కెరీర్ విషయంలో స్టార్ హీరోయిన్ సమంత కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఒకేసారి ఎక్కువ సినిమాలు చేయనని, షూటింగ్స్ తో బిజీగా ఉండనని తెలిపారు.
కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు బొప్పాయి పండు తినొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు.
లక్ష్మీదేవి కోపానికి గురై, ఆర్థిక నష్టం లేదా దారిద్య్రం సంభవించవచ్చని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వస్తువులను దానం చేయకుండా జాగ్రత్త వహించడం మంచిదని సూచిస్తున్నారు.
తాజాగా సోషల్ మీడియాను ఊపేసే ఫొటోస్ వదిలింది జాన్వీ కపూర్. పరువాల ప్రదర్శనతో ఆకట్టుకుంది. దీంతో ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎగువ మానేరు ప్రాజెక్ట్ వర్షాల కారణంగా నిండుకుండలా మారి అపూర్వ దృశ్యాన్ని సృష్టిస్తోంది. కలెక్టర్, ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results